నేపాల్ లో పాల్వంచ వాసుల గల్లంతు..

నేపాల్ : ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ముగ్గురి ఆచూకి తెలియడం లేదు. వీరంతా నేపాల్ కు విహార యాత్రకు వెళ్లారు. సికిందరాబాద్ వారాసీగూడలోలోని ఓం సాయిరామ్ ట్రావెల్స్ ద్వారా వీరు నేపాల్ వెళ్లినట్లు సమాచారం.