పద్మశాలి యువసేన సంఘం అధ్యక్షుడిగా రాపల్లి రాజు

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (18) జనంసాక్షి న్యూస్
ఆదివారం రోజున ముల్కనూరులో పద్మశాలి యువసేన సంఘం ముల్కనూర్ లో 23.వ ,వర్షిక సమావేశం జరిగినది ఈ సమావేశంలో నూతన అధ్యక్షులుగా ,రాంపల్లి రాజు ,ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులు, చిదురాల శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా చిదురు లక్ష్మీనరసింహస్వామి,,గ గుండేటి ,బిక్షపతి ఆడెపు ,రమేష్ ,కోడూరు ,యాదగిరి, బండారి శ్రీనివాస్ ,పద్మశాలి సంఘం యువసేన పెద్దలు పాల్గొన్నారు