‘పద్మ’ అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :
పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డులను అందజేశారు.  శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మవిభూషణ్‌, పద్మభూ షణ్‌, పద్మశ్రీ అవార్డులను గ్రహీతలకు ఇచ్చి సత్కరిం చారు. అవార్డులు అందుకున్న వారిలో ఒలింపిక్‌ మెడల్స్‌ విజేతలు యోగేశ్వర్‌దత్‌, విజయకుమార్‌లతో పాటు నటుడు నానపటేకర్‌, పారిశ్రామికవేత్త ఆదిగోద్రెజ్‌… తదితరులున్నారు.
దివంగత నటుడు రాజేష్‌ఖన్నాకు లభించిన అవార్డును ఆయన సతీమణి డింపుల్‌ కపాడియా స్వీకరించారు.