పల్లె ప్రగతి లో ఎంపీపీ శ్రమదానం

 దంతాలపల్లి జూన్ 8 జనం సాక్షి మండలం లోని రామానుజపురం గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ ఓలాద్రి ఉమ మల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ ధర్మారపు నాగయ్య తో కలిసి శ్రమదానం చేసి వీధులు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిర్ర యాదగిరి, వార్డు సభ్యులు మల్లం వేంకటమ్మ,గ్రామ కార్యదర్శి రమేష్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.