పాక్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలు.

పంజాబ్:అమృత్‌సర్ సరిహద్దులో గత అర్థరాత్రి పాక్ కాల్పులకు తెగబడింది. అట్టారిలో గల బీఎస్‌ఎఫ్ స్థావరంపైకి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు.