పాలమూరు ప్రజా బేరి సభకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

చిన్నంబావి అక్టోబర్ 31 జనం సాక్షి

చిన్నంబావి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల నుంచి కొల్లాపూర్ లో జరుగుతున్న పాలమూరు ప్రజాభేరి సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు పిలుపుమేరకు మండలంలోని కొప్పునూరు, పెద్దమారు, కాలూరు, వెల్టూరు, అమ్మాయి పల్లి, వెలగొండ, మియాపూర్, బెక్కెం, గూడెం తదితర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో సభకు డీసీఎం, తుఫాన్ లలో తరలి వెళ్లారు. ఈ సభకు మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ సీనియర్ నాయకులు చిదంబరెడ్డి, బీచుపల్లి యాదవ్, కృష్ణ ప్రసాద్ యాదవ్, రామచంద్ర రెడ్డి, అల్లం కురుమూర్తి, బాలకృష్ఠి, తేజ రెడ్డి వివిధ గ్రామాల కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.