పాలెం ఎయిర్ పోర్టుకు చేరిన యాత్రికుల విమానం..

ఢిల్లీ : పాలెం ఎయిర్ పోర్టుకు సి-17 విమానం చేరుకుంది. ఈ విమానంలో 225 మంది యాత్రికులున్నారు. ఇంకా నేపాల్ లో 350 మంది తెలుగు వారు చిక్కుకున్నారు.