పెద్దాయపల్లిలో హత్య

బాలానగర్‌: మండలంలోని పెద్దాయపల్లి శివారులోని చెన్నంగుల గడ్డ గిరిజన తాండలో ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తాండాకు చెందిన భీక్యానాయక్‌(35) గెర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.