పెనుబల్లిలో కోటగిరి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ముమ్మర ప్రచారం

పెనుబల్లిలో కోటగిరి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ముమ్మర ప్రచారం

పెనుబల్లి, అక్టోబర్ 30(జనం సాక్షి )పెనుబల్లి గ్రామపంచాయితీ లో
పెనుబల్లి మాజీ ఎంపిటిసి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు ఆధ్వర్యంలో సోమవారం బిఆర్ఎస్ ప్రభుత్వంప్రవేశపెట్టినన మే నిపెస్టోని గడపగడపకు తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు,ఈ సందర్భంగాకారుగుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి సత్తుపల్లి నియోజగవర్గ అభివృద్ది ప్రధాత సండ్రవెంకట వీరయ్యను నాలుగోసారి ఆశీర్వదించాలనిఅభ్యర్థించారు,మనపెనుబల్లి గ్రామం నుంచి మంచి మెజారిటీఇచ్చి ఆశీర్వదించాలని, మనగ్రామఅభివృద్ధి కి తో డ్పడాలని ప్రచారం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో సర్పంచ్ తావు నాయక్, నాయకులు బొర్రా వెంకటేశ్వర్లు, సండ్ర యూత్ విభాగం నాయకులు మల్లెల సతీష్,జిల్లెలనరసింహారావు, బెజవాడ కోటి స్వామి, పొట్లపల్లి నాగప్రసాద్,బజ్జురి గోపి, కోటి, జానీ, పంతంగి రాజుతదితరులు పాల్గొన్నారు