పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ అనుమతి లేదు..

పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు. అయితే, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఫోన్లు డిపాజిట్‌ చేసేందుకు వెసులుబాటు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. అనుమతి లేదన్న అవగాహన లేకపోవడంతో భారీ సంఖ్యలో ఓటర్లు మొబైల్స్‌ను వెంట తీసుకువస్తున్నారు. ఫోన్‌ డిపాజిట్‌ చేసే వెలుసుబాటు కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు.