పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన ఎస్సై

మల్దకల్ జూలై 23 (జనంసాక్షి) హరితహారంలో భాగంగా శనివారం మల్దకల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆర్ శేఖర్ తో పాటు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఈశ్వరయ్య ,కానిస్టేబుల్స్ ఎల్లప్ప,కుమార్,నవీన్ లు పాల్గొన్నారు.