” పోషణ మాసం ” కార్యక్రమం లొ పాల్గొన్న మండల కోఆప్షన్ సభ్యుడు….

పెగడపల్లి సెప్టెంబర్ 12(జనం సాక్షి ) పెగడపల్లి  మండలం ఐతిపల్లి గ్రామం లోని అంగన్వాడీ సెంటర్ -2 లొ ఈరోజు పోషణ మాసం కార్యక్రమం సెంటర్ నిర్వాహకురాలు జీ . అంజమ్మ ఆధ్వర్యంలో  దయ్యల అరుణ కు సీమంతం కార్యక్రమం  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లొ  మండల కోఆప్షన్ సభ్యులు రహీంతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు సీతమ్మ, మిర్యాని, పద్మ మరియు బాలింతలు, గర్భిణీ స్త్రీలు,తల్లిదండ్రులు పాల్గొన్నారు..