ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా కృషి చేస్తున్న నాయకుడు

శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారు.

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని గుండాల్, దాదాపూర్ మల్లెపల్లి గ్రామాలలో నూతనంగ లబ్ది పొందిన పించన్ ప్రోసిడింగ్ లు మరియు స్మార్ట్ కార్డులను అందించడం జరిగింది. తదుపరి ఉపన్యాసిస్తు కెసిఆర్ పెదల పాలిట దేవుడని ప్రతి ఇంటికి పెద్ద కొడుకుల అందరి వృద్దులపట్ల మమకారాన్ని చూపుతు  మన్నన్నలను పోందుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దోమ మండల జడ్పీటీసీ నాగిరెడ్డి యం పి పి అనుజమ్మ వైస్ ఎంపిపి గుర్మిట్కల్ మల్లేషం మరియు దోమ మండల టిఆర్ఎస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.