ప్రణబ్‌తో సమావేశం కానున్న ఖలీదాజియా

ఢాకా : బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ఆ దేశ ప్రతిపక్షనాయకురాలు బేగం ఖలిదాజియా సమావేశం కానున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలకు ఆయనకు ఖలిదా వివరించవచ్చని తెలియవస్తోంది.