ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్ర పటం అందజేసిన బిజెపి నేతలు.

అచ్చంపేట 26 జూలై (జనం సాక్షి న్యూస్): నియోజకవర్గంలోని అమ్రాబాద్, పదర మండల కేంద్రాలలో నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు పోలీసు స్టేషన్, ఎమ్మార్వో,,ఎంపిడిఓ ,గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అందజేశారు.కార్యక్రమంలో గంగిశెట్టి నాగరాజు, గోలి రాజు , తదితరులు పాల్గొన్నారు.