ప్రాణదాతగా నిలిచిన మైలారం మాజీ సర్పంచు డప్పు స్వామి.

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 11 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మైలారం గ్రామ మాజీ సర్పంచ్ ప్రముఖ కళాకారుడు ఎన్ డప్పు స్వామి కి  రాత్రి 11గంటలకు  ఒక ఫోన్ కాల్ వచ్చింది  ఒక పేషంట్ కు ప్లేలెట్స్ 16000లకు పడిపోయినవి అని ప్లెలెట్స్     కావాలి అని, A నేగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని ఆ ఫోన్ కాల్ కు స్పందించిన డప్పు స్వామి నీకు కావలసిన బ్లడ్ నేను ఇస్తానని చెప్పారు నేను వెంటనే  ఎక్కడ రావాలని అడిగాడు డప్పు స్వామి అన్నా హైదరాబాద్ రష్ హాస్పిటల్  సుచిత్ర కు రావాలని కోరారు. వెంటనే వనపర్తి  నుండి బయుదేరి హైదరాబాద్ కు  చేరుకున్నాడు ఆ పేషెంట్ కు సంబంధించిన ప్లేట్ లెట్స్  ఇచ్చాడు  మిత్రులారా ఇప్పుడు పేషీంట్ కు ఒక లక్ష దాటివినవి ప్రాణాన్ని కాపాడిన డప్పు స్వామికి వారి కుటుంబ సభ్యులు వారు కృతజ్ఞతలు తెలిపారు డప్పు స్వామి మాట్లాడుతూ  ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు మనం కూడా  రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు.