ప్రియాంక గాంధీ వారి సభ ఏర్పాట్లను పర్యవేక్షించి పరిశీలించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టి పి సి సి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి

ప్రియాంక గాంధీ వారి సభ ఏర్పాట్లను పర్యవేక్షించిపరిశీలించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్30( జనం సాక్షి) మంగళవారం కొల్లాపూర్ లో జరిగే పాలమూరు ప్రజా భేరి సభ స్థలాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి సభ స్థలాన్ని,సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కాబోతున్నారు కావున ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వేలాదిగా ప్రజలు తరలిరావాలని వారి సందర్భంగా అన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు అన్నారు_