ప్రైవేట్ పాఠశాల నిర్వహకురాలు సజీవదహనం

రంగారెడ్డి  జ‌నంసాక్షి ; రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లో ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వహకురాలు సజీవదహనం అయింది. పాఠశాల నిర్వహణలో విభేదాలు రావడంతో శ్రీదేవి అనే మహిళను సహభాగస్వామి సజీవ దహనం చేశాడు. నింధితుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.