బడి బయట పిల్లలను బడిలో చేర్పించండి

మల్దకల్ జూన్ 21 (జనం సాక్షి) మండల కేంద్రంలోని మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం కాంప్లెక్స్ సముదాయ సమావేశం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఇమ్మానియేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మండల విద్యాధికారి కొండారెడ్డి హాజరై మాట్లాడుతూ
మండలంలో ఉన్న  పిల్లలందరిని తమ తమ పాఠశాలలో చేర్పించాలి, విద్యార్థులకు చతుర్విద ప్రక్రియలు నేర్పించాలి,బడి బయట పిల్లలందరిని బడిలో తప్పకుండ చేర్పించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ ఉపాధ్యాయులుతదితరులు పాల్గొన్నారు.