బతుకపల్లి స్కూల్  టీచర్స్ కు సంబంధించిన శిక్షణ కార్యక్రమం జరిగినది

పెగడపల్లి సెప్టెంబర్ 06(జనం సాక్షి ) పెగడపల్లి మండలంలోని బతుకపల్లి స్కూల్  ప్రాథమికోన్నత స్థాయిలో కాంప్లెక్స్ లో ఈరోజు లాంగ్వేజ్ టీచర్స్ కు సంబంధించిన శిక్షణ కార్యక్రమం జరిగినది. విద్యార్థులలో భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు రిసోర్స్ పర్సన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగినది. ఇందులో భాగంగా రిసోర్స్ పర్సన్ అయినటువంటి సయ్యద్ ఇర్షాద్ హళ్లి  జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా  పురస్కారం లభించింది.స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి తోటి ఉపాధ్యాయులు అందరూ కలిసి ఘనంగా సత్కరించారు.ఈ  కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీ. ఎం  రవీందర్. మరియు  అబ్దుల్ జమీల్, శ్రవణ్ కుమార్, వీరన్న ఆర్. పి. లు .వేణుగోపాల్  శ్రవణ్ కుమార్ విజయలక్ష్మి రజిత రాణి జూనియర్ అసిస్టెంట్ సి .ఆర్. పి. రాజమల్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు