బయ్యారంలో క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు

బయ్యారం,ఆగష్టు26(జనంసాక్షి ):శుక్రవారం గార్ల టీబీ యూనిట్ పరిధిలో బయ్యారం మండలం రైతు వేదిక నందు జిల్లా వైద్య ఆదేశాల మేరకు క్షయ వ్యాధి పై అవగానే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా టీబీ అధికారి డా.మురళీధర్, ఎంపీడీఓ చలపతిరావు, డా. విశాల్, డా.రాజ్ కుమార్,డా. విరాజిత,డా. సాగర్, డా. కార్తీక్ ,సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ యం. జయరాం,సిహెచ్ వో చందు,హెచ్ ఈ వో శ్రీహరి, హెచ్ ఈ వో రాధాకృష్ణ,ఎంఎన్టీవో అలీ, నుడల్ సూపర్వేజర్ రామారావు,ఎల్ టీ యం జహవార్లల్ తదితరులు పాల్గొన్నారు.