బస్టాండ్‌లో దొరికిన బాలుడు

భూవనగిరి: బస్టాండ్‌లో దొరికిన బాలుణ్ని ఆదివారం బాలసదన్‌ అధికారులు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్టాండ్‌లో తచ్చాడుతున్న బాలుణ్ణి పోలీసులు విచారించగా తప్పపోయినట్లు గుర్తించారు. సుమారు ఏడేళ్లు వయసున్న బాలుడులో తమది యాదగిరిగుట్టని చెప్పడంతో పోలీసులసాయంతో గుట్టలో విచారించగా తప్పుడు సమాచారమని తేలింది. దీంతో అతన్ని మాలసదన్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.