బస్సులో అగ్ని ప్రమాదం : ఎనిమిది మంది మృతి

నాగ్‌పూర్‌ :  మాహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ – చద్రాపూర్‌ల మధ్య బస్సులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు  కోల్పోయారు. పెళ్ళి బృందంతో ప్రయాణిస్తున్న బస్సులో ఉన్నట్టుండి మంటలు రేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడగ వారిని అసుపత్రికి తరలించారు