బహదూర్‌పేటలో కిరోసిన్‌ ట్యాంకరు పట్టీవేత

అలేరు: వలిగోండ నుంచి అక్రమంగా కిరోసిన్‌ను తరలిస్తున్న ట్యాంకరును అలేరు మండలం బహదూర్‌పేటలో గ్రామ ంలో యువకులు పట్టుకున్నారు. భువనగిరి సభ్‌ కలెక్ఠర్‌ డి.దివ్యసంఘటనా స్ధలానికి చేరుకుని విచారిస్తున్నారు.