బీకే బిర్లా సతీమరణి సరళా బిర్లా మృతి

ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త బీకే బిర్లా సతీమణి సరళా బిర్లా(91) కన్నుమూశారు. వయసు మీదపడడంతో ఆమె కొన్ని సమస్యలతో బాధపడుతూ.. శనివారం ఢిల్లీలోని ఆమె నివాసంలో భర్త సమక్షంలోనే తుది శ్వాస విడిచారు. నేడు కోల్ కతాలో సరళా అంత్యక్రియలు జరగనున్నాయి.