బుధవారం సీఎస్ఆర్ జాతీయ సదస్సును ప్రారంభించనున్న రాష్ట్రపతి..

ఢిల్లీ : విజ్ఞాన్ భవన్ లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) జాతీయ సదస్సును బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు.