బొడ్రాయి పూజలో పాల్గొన్న పిఏసీఎస్ డైరెక్టర్ చిట్టిమల్ల రజిత సమ్మయ్య

మంగపేట, 08జూన్ (జనంసాక్షి):-
మంగపేట మండలంలోని బుచ్చంపేట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన విగ్నేశ్వర పూజలో మంగపేట సహకార సంఘం డైరెక్టర్ చిట్టిమల్ల రజిత సమ్మయ్య పాల్గొని విగ్నేశ్వర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుచ్చంపేట గ్రామ ప్రజలు, పెద్దలు యువకులు, భక్తులు తదితరులు భారీగా పాల్గొని పూజ విజయవంతం చేశారు.