బోయిన్ పల్లిలో నూతన ఎస్ ఎచ్ ఒ కార్యాలయం ను ప్రారంభించిన జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే

బోయిన్ పల్లి సెప్టెంబర్ 06 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్లా జిల్లా బోయిన్ పల్లి పోలిస్ స్టేషన్ లో మంగళ వారం రోజున జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేషన్ హౌస్ అఫీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్టేషన్ రికార్డుల ను తనిఖీ చేసారు ఎస్పీ వెంట అదనపు ఎస్ పి చంద్రయ్య, వేములవాడ డి ఎస్ పి నాగేంద్ర చారి, సీఐ బన్సిలాల్, బోయిన్ పల్లి ఎస్ ఐ అభిలాష్ , స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.