బోస్టన్‌ ఘటనలో రెండో నిందుతుడి అరెస్టు

వాషింగ్టన్‌, జనంసాక్షి: బోస్టన్‌ మారధాన్‌ జంట పేలుళ్లకు పాల్పడిన రెండో నిందితుడు డిజోఖర్‌ త్సార్నేప్‌ను ఈ ఉదయం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మెదటి నిందితుడు దమర్లావ్‌ త్సార్నేవ్‌ (26) నిన్న వాటర్‌టౌన్‌ శివారులో పోలీసులు కాల్పులో మృతి చెందిన విషయం తెలిసిందే.