బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం చేసిన మేడి పాపయ్య మాదిగ

ఆత్మకూర్ (ఎం) సెప్టెంబర్ 11 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన ఎడ్ల సాయిబాబా అనిత దంపతుల కుమారుడు ఎడ్ల మహేందర్ కి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ గారు 5000 రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో పల్లపు అశోక్ మాజీ ఎంపీటీసీ మేడి రామ లక్ష్మయ్య ఎల్లయ్య శ్రవణ్ మహేష్ సోమయ్య శ్రీనివాస్ మల్లయ్య హరికిషన్ దుర్గాప్రసాద్ భాను ప్రసాద్ నరేష్ సంపత్ సాయికిరణ్ అజయ్ చిన్న నరేష్ మహేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు