భద్రాచలం చేరుకున్న గవర్నర్‌

ఖమ్మం: గవర్నర్‌ నరసింహన్‌ ఈ ఉదయం భద్రాచలం చేరుకున్నారు. భద్రాద్రి ఆలయంలో నిర్వహించే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఆయన తిలకించనున్నారు. జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సత్యవతి, జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ జైన్‌, ఐటీడీఏ పీవో వీరపాండ్యన్‌, ఎస్పీ రంగనాథ్‌ గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు.

తాజావార్తలు