భవిష్యత్ లో మరిన్ని పదవులు పొందాలి

వ్వంపేట ఆగస్ట్ 27 జనంసాక్షి : పార్టీకి, ప్రజలకు సేవా చేస్తూ, భవిష్యత్ లో మరిన్ని ఉన్నంత పదవులు పొందాలని జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా ఆకాంక్షించారు. మండల పరిధిలోని దొంతి గ్రామానికి చెందిన బుద్దుల బిక్షపతి ఇటీవల ఏర్పాటైన నర్సాపూర్ నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ గా నియమకమయ్యారు. ఈ సందర్భంగా బుద్ధుల భిక్షపతి  శనివారం మర్యాద పూర్వకంగా జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా కలిశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మహేష్ గుప్తా భి క్షపతినీ శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.