భారతదేశానికి చేరుకున్న 300 మంది..

ఢిల్లీ : నేపాల్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నారు. బుధవారం ఉదయం రెండు విమానాల్లో మూడు వందల మంది భారతీయులను తరలించారు. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతోంది. పది వేల వరకు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.