భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

నాగర్ కర్నూల్ రూరల్ సెప్టెంబర్ 17(జనంసాక్షి)

 

నాగర్ కర్నూల్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా నాగర్ కర్నూల్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎల్లేని.సుధాకర్ రావు జాతీయ జెండా ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ దిలీపాచారి,జిల్లా ఉపాధ్యక్షులు పొల్దాస్.రాము,జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల.రాజవర్ధన్ రెడ్డి,మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దొడ్ల.రాధారెడ్డి,జిల్లా కార్యాలయ కార్యదర్శి చందు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి,మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు జాకీర్ హుస్సేన్,సీనియర్ నాయకులు బుసిరెడ్డి.సుధాకర్ రెడ్డి,సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.