భారీ నష్టాతో మొదలైన స్టాక్‌ మార్కెట్టు

ఇంకా కోలుకోలేక పోతున్న రూపాయి
ముంబాయి,మార్చి23(జనం సాక్షి ): దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో మొదయ్యాయి. సెన్సెక్స్‌ 2,627 పాయింట్లు నష్టపోయి27,347 పాయింట్లు వద్ద కొనసాగుతోంది. నిప్టీ 768 పాయింట్ల నష్టంతో 7,976 పాయింట్లు వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా దేశంలోని 7 రాష్టాు పూర్తిగా లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో మదుపరుల్లో ఆందోళన నెకొడంతో మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దేశంలో కరోనా వైరస్‌ రెండోదశకు చేరవడంతో ఆదివారం ఒక్క రోజే ముగ్గురు మృతిచెందారు. ఇక దేశంలో కొవిడ్‌ `19 సమస్య తీవ్రమవుతుందనే సంకేతా తలెత్తడంతో ఎప్పుడు బయటపడుతామో తెలియని పరిస్థితి నెకొనడంతో మదుపయి అమ్మాకాకు ప్పాడ్డారు. ఇదిలా ఉండగా.. జపాన్‌ మార్కెట్‌ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభం కావడంతో ఆ ప్రభావం కూడా మార్కెట్లపై పడిరది.
పడిపోతున్న రూపాయి మారకం
డారు మారకంలో రూపాయి పాతాళానికి పడిపోయింది. వరుసగా అత్యంత కనిష్ట స్థాయికి దిగజారుతున్న దేశీయ కరెన్సీ సోమవారం మరో ఆల్‌ టైం కనిష్టాన్ని నమోదు చేసింది. ఏకంగా 95 పైసు క్షీణించి 76.15 వద్దకు చేరింది. ఇది చారిత్రక కనిష్టం. దేశంలో కరోనావైరస్‌ కేసు గణనీయంగా పెరగడం, దేశీయ ఈక్విటీలో భారీ అమ్మకాు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ట్రేడిరగ్‌ ప్రారంభంలోనే 75.90 కు క్షీణించింది. శుక్రవారం అమెరికా డార్‌తో 75.20 వద్ద స్థిరపడిరది. కరోనా వైరస్‌ (కోవిడ్‌ `19) మహమ్మారి కారణంగా ప్రపంచ, దేశీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో మునిగిపోతున్నందున పెట్టుబడిదారులో ఆందోళన చెందుతున్నట్లు వ్యాపాయి తెలిపారు. దేశంలో మొత్తం కరోనా కేసు 390 కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 400 కేసు నమోదు కావడం ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందన్న ఆంచనాు వ్యాపించాయని ఫారెక్స్‌ వ్యాపాయి తెలిపారు. గ్లోబల్‌ ఆయిల్‌ బెంచ్‌ మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 2.74 శాతం పడిపోయి బ్యార్కొ 26.24 డార్లకు చేరుకుంది. ఆరు కరెన్సీ
గ్రీన్‌బ్యాక్‌ బలాన్ని అంచనా వేసే డార్‌ ఇండెక్స్‌ 0.52 శాతం తగ్గి 102.28 వద్దకు చేరుకుంది. పదేళ్ల ప్రభుత్వ బాండ్ల దిగుబడి 6.31 శాతంగా ఉంది. కాగా దేశీయ స్టాక్‌ మార్కెట్లలో సెన్సెక్స్‌ దాదాపు మూడు వే పాయింట్లు, నిప్టీ 842 పాయింట్లు (10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ ) పతనం కావడంతో 45 నిమిషా పాటు ట్రేడిరగ్ను నిలిపి వేశారు.