భూకంపం..ఎక్స్ గ్రేషియా ప్రకటించిన అఖిలేష్..

ఉత్తర్ ప్రదేశ్ : భూకంపంలో చనిపోయిన కుటుంబాలకు రూ. రెండు లక్షలు, క్షతగాత్రులకు రూ.20వేల ఎక్స్ గ్రేషియాను సీఎం అఖిలేష్ ప్రకటించారు.