‘భూ’ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్

ఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు లో పిల్ దాఖలైంది. పిల్ ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 13న విచారణ చేపట్టనుంది.