మంచిర్యాల జేసీఐ కి అవార్డ్ –

హైదరాబాద్ లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా ఆధ్వర్యంలో జోన్ అవార్డ్స్ భాగంలో జే. సి.ఐ మంచేరియాల గత సంవత్సరం నుండి నిర్వహించిన కార్యక్రమలకు జే. సి.ఐ ఇండియా తరుపున ఇండివిసువల్ దేవేలెప్మెంట్ ప్రోగ్రామ్స్ కి జోన్ అవార్డ్ , ………

వన్ లామ్ వన్ సుస్టైనబుల్ ప్రోగ్రాం కి 2023 గాను జేసిఐ కు అవార్డ్ రావడం జరిగింది. మరియు జేసిఐ గాట్ టాలెంట్ లో బెస్ట్ ఫెర్ఫా మేన్స్ లో విభాగంలో మొదటి బహుమతి బ్రైటర్ మైండ్స్ ప్రదర్శన లో జేసీ వెంకటేష్ ఆధ్వర్యంలో వైష్ణవి కళ్ళకు గంతలు కట్టుకుని అంశాలను గుర్తుపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గా జేఎస్ ఎఫ్ విధి గుప్తా, ముఖ్య అతిధిగా జేఎస్ ఎఫ్ రవి శంకర్, పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా జేసిఐ మంచిర్యాల ప్రెసిడెంట్ జేసి రాజ్ గారు సంతోషం వ్యక్తం చేశారు.

జేసిఐ మంచిర్యాల ప్రెసిడెంట్ జేసీ రాజు మాట్లాడుతూ 2023 మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించినందుకు జేసిఐ ఇండియా వారు గుర్తించి అవార్డ్స్ అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేష్ , జేసి మహేష్ తదితరులు పాల్గోన్నారు.