మండల అధ్యక్ష ఎన్నిక కోసం ఎమ్మెల్యేను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

. గంగారం నవంబర్ 12 (జనం సాక్షి) గంగారం మండలం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గురువారం రోజున మర్యాదపూర్వకంగా
ఎమ్మెల్యే డాక్టర్ సీతక్కను కలిసి గంగారం మండలంలో నూతన మండల అధ్యక్ష ఎన్నిక ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణపాక సరోజన వైస్ ఎంపీపీ మూడీగా వీరభద్ర పోతయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ పెనక పురుషోత్తం, సర్పంచులు మద్దెల సాంబయ్య , చెరుకుల సార లక్ష్మి కాంతారావు, సుంచ వెంకటలక్ష్మి, ఈసం సమ్మయ్య, చింత సారక్క బక్కయ్య , ఉప సర్పంచ్ ఈసం సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలు నాయక్ జనగాం వనిత పాపారావు సోలం బాబు ధనసరి కమలహాసన్ జజ్జరి సాంబయ్య అక్కపెళ్లి సాంబయ్య మహేష్ కృష్ణ సుధాకర్ కార్యకర్తలు పాల్గొన్నారు