మంత్రిసమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన చెన్నూర్ సర్పంచ్

వనపర్తి బ్యూరో అక్టోబర్27( జనంసాక్షి)

గోపాల్ పేట మండలం చెన్నూర్ సర్పంచ్ శేషారెడ్డితో పాటు మరో 20 మంది జెడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి , ఎంపీపీ సంధ్య తిరుపతయ్య , మండల పార్టీ అధ్యక్షుడు జి. కొదండం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక .. జిల్లా కేంద్రంలో ని మంత్రి నివాస గృహంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాగం తిరుపతి రెడ్డి , చెన్నూరు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు