మంత్రి సమక్షంలో బి.అర్.ఎస్ పార్టీలో చేరిన యువత

వనపర్తి బ్యూరో అక్టోబర్ 28 (జనంసాక్షి)

పెద్దమందడి ముందరి తండాకు చెందిన 30మంది యువకులు ఎస్. టి.సెల్ నాయకులుగోపాల్ నాయక్ఉపసర్పంచ్ రమేష్ నాయక్,గ్రామ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్,చిన్యా నాయక్,యువత అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో, అదేవిధంగా కిష్టగిరి గ్రామంలోనెక్ బిజెపి టీడీపీ నుంచి ఆంజనేయులు అంజయ్య నాయుడులు వేరువేరుగా మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.మంత్రి నిరంజన్ రెడ్డి అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఛైర్మెన్ బి.లక్ష్మయ్య, నందిమల్ల.అశోక్,బీచుపల్లీ యాదవ్,నిరంజన్ పాల్గొన్నారు.