మట్టి విగ్రహాలు ముద్దు.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు30
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే పూజించాలని స్థానిక టిఆర్ఎస్ నేత మేకల రాము యాదవ్ అన్నారు.జిహెచ్ఎంసి,గౌతమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్,గౌతమ్ నగర్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్లో భక్తులకు మట్టి వినాయకులు పంపిణీ. చేశారు.ఈకార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు కొడిమెల హనుమంతరావు ముదిరాజ్, కందిబండ నరసింహ రావు,సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.