మట్టి విగ్రహ గణపతి వినాయక నవరాత్రి ఉత్సవాల కరపత్రవిష్కరణ

జనం సాక్షి: నర్సంపేట
స్థానిక పట్టణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు శ్రీరాముల కోటేశ్వర్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల మట్టి వినాయక విగ్రహ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో  ముఖ్య అతిథులుగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు బాల్నే సర్వే పాల్గొని కరపత్ర ఆవిష్కరణ చేయగా రోజు వారు జరిగే కార్యక్రమాల ప్రణాళిక చూసి అభినందిస్తూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నవరాత్రులు పద్మశాలి కుల బాంధవులు యువజన సంఘం బాధ్యులు క్రమశిక్షణతో చేయాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు శ్రీరాముల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి పర్ష శ్రీధర్, కోశాధికారి గాజుల రాము, ముఖ్య సలహాదారులు కోదాటి గోపికృష్ణ ,ఉపాధ్యక్షులు అడ్డ గట్ల సురేందర్, అడ్డ గట్ల చంద్రమౌళి, గొట్టిముక్కల శ్రీనివాస్ పెండం శివానంద్, జంగం రవి, కందగట్ల కుమార స్వామి,మార్త అశోక్, వంగ రాజేందర్ ,బేతి కన్నయ్య, పర్ష శ్రీనివాస్ ,కటకం నాగరాజు,చిందం ప్రశాంత్,కమటం నాగరాజు, చిప్ప శ్రావణ్ ,కోట పురుషోత్తం,తవుటం నిషాంత్,సామల చందన్ బాబు, అందె రవి, సామల ప్రవీణ్,తదితరులు
హాజరయ్యారు.