మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం 

భూపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి బస్సు బోల్తా పడింది. డీజిల్ లీకై బస్సు దగ్ధం అయింది. ఈ ఘటనలో 35 మంది సజీవదహనం అయ్యారు.