మాజీ ఎంపిపి జనుంపల్లి శేషయ్య దినకార్యంలో మార్కెట్ చైర్మన్ కిషన్ నాయక్. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దూరేడ్డి రఘు వర్ధన్ రెడ్డ్

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 14 గత వారం క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మాజీ ఎంపీపీ శేషయ్య, చనిపోవడం జరిగింది.  ఈ రోజు దిన కార్యకర్యం కావడంతో.. వారి నివాసంలో వారి.చిత్ర పటానికి కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలమాల వేసిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
 ఈ సందర్భంగా  రఘు వర్ధన్ రెడ్డి, మాట్లాడుతూ శేషయ్య,రాజకీయంగా ఎoతో మoదికి ఆదర్శoగా  నిలిచారు అనిఅన్నారు.ఈ కార్యక్రమంలో.టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సూర్య రాజశేఖర్ గౌడ్, కోడేరు టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శ్రీశైలం బావాయిపల్లి రాజ వర్ధన్ రెడ్డి, రాజాపూర్ గ్రామ సర్పంచ్ భర్త దేశ గౌని మధు గౌడ్,జనుoపల్లి.. కాళ్ల కురుమయ్య,శ్రీధర్ రెడ్డి,కాళ్ల లిoగం.టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మాచుపల్లి మోగులాలి,చెన్నయ్య,యాపట్ల శేఖర్, ,కోడేర్ హై స్కూల్ చైర్మన్ శేఖర్,లక్ష్మణ్, గ్రామ ప్రజలు యువకులు తదీతరులు ఉన్నారు.
Attachments area