మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను కెసిఆర్ ఆదేశాల మేరకు సిఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.

తనకు అత్యంత ఆప్త మిత్రుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.
కెసిఆర్ గారి ఆదేశాల మేరకు సిఎస్ సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.