*మాజీ సర్పంచ్ మినుముల వెంకట రామయ్య కు ఘన నివాళులు*

* మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ మినుముల వెంకట రామయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టిపిసిసి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దైద రవీందర్ వారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట రామన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి,
సీనియర్ కాంగ్రెస్ నాయకులు మందడి శ్రీనివాస్ రెడ్డి , ఎంపీటీసీ లు వేమవరపు సుధీర్ బాబు ,  వనం హర్షిని చంద్రశేఖర్ , కాంగ్రెస్ నాయకులు మిర్యాల మల్లేశం ,నరసింహారావు ,  ఆదయ్య , మంచి రాజు , శరత్ చంద్ర , మేడి ఆంజనేయులు , కళ్యాణ్ , మినుముల సంతోష్ , మినుముల సందీప్ , మినుముల సతీష్ , యం.డి యూసుఫ్ , పందిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు