మాలవ్యాకు భారతరత్న ప్రదానం

k7w8o0duస్వాతంత్ర్య సమర యోధుడు, ప్రముఖ విద్యావేత్త మదన్ మోహన్ మాలవ్యాకు.. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతులమీదుగా మాలవ్యా కుటుంబ సభ్యులు అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.