మీరు గెలిపించిన ఎమ్మెల్యే నేను..నన్ను అడిగే హక్కు మీకుంది.

మీరు గెలిపించిన ఎమ్మెల్యే నేను..నన్ను అడిగే హక్కు మీకుంది.

ఖమ్మం. తిరుమలాయపాలెం (నవంబర్ 4) జనం సాక్షి. సమస్యలు విని పారిపోయే మనిషిని కాదు. నేను..దగ్గర ఉండి సమస్యను తెలుసుకొన్ని, పరిష్కరిస్తా . కందాళ.
తిరుమలాయపాలేం మండలం ఇస్లావత్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాలేరు ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి . మాట్లాడుతూ బాయోమ్,బహినోమ్ సబ్ కో..రామ్ రామ్..పిల్లలు మీరందరు ఒక్కసారి ఆలోచించండి .ఎక్కడైనా సమస్య ఉందని తెలిస్తే ముందు పోలీస్ వాళ్ళను పంపించి ముందు అది సాలవ్ చేయండి.తర్వాత నేను వస్తా అని అంటారు.కానీ నేను నా జనం దగ్గరకు నేనే వస్తా సమస్య ఎక్కడున్న నేనే వస్తా,సమస్య ఉందని పారిపోయే వాడు కాదు ఈ కందాళ”మీరు గెలిపించిన ఎమ్మెల్యే నేను..నన్ను అడిగే హక్కు మీకుంది..పని చేసే బాధ్యత నాకుంది..మీ ఆశీర్వాదం ఇలాగే కొనసాగి మళ్లీ ఈ పాలేరు గడ్డ మీద కేసీఆర్ గులాబీ జెండా ఎగరాలి.మీకు మాట ఇస్తున్న ఇస్లావత్ తండాను దత్తత తీసుకుంటాను.వచ్చే వర్షావకాలం లోపు అన్ని సి .సి. రోడ్లు డ్రైనేజీలు వేయించె బాధ్యత నాది.