ముగిసిన నీతి ఆయోగ్ సమావేశం..

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. పారిశుధ్యంపై అంతర్జాతీయంగా ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.